ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ నిమ్మక పాండురంగ, తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ ప్రతినిధి పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు హాజరయ్యారు. స్థానిక నాయకులు మాచర్ల నందీశ్వర్ నాయుడు, మాచర్ల అనిల్ బాబు మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో శంకుస్థాపన వైభవంగా జరిగింది. కార్యక్రమంలో జామి లక్ష్మీనారాయణ, పొన్నాడ నాగేశ్వరరావు, బళ్ళ హరిబాబు, జనసేన జానీ, చింత ఉమామహేశ్వర్, గౌరు నాయుడు, ముద్దా వెంకటరమణ, జంపు శేఖర్, చుక్కా శ్రీను తదితరులు పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి తమ మద్దతు ప్రకటించారు.
News by: BSS Prasad
0 Comments